May 15, 2026
SUNCHU SURESH

SUNCHU SURESH

District Reporter

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి.. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ బి. సత్యప్రసాద్

జగిత్యాల జిల్లా లో వరి ధాన్యం కొనుగోళ్లు, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం ధర్మపురి మండలంలోని

సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

Sanathnagarలో 2023లో నమోదైన బాలుడి హత్య కేసులో ప్రధాన నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. కేసు విచారణలో భాగంగా ఆధారాలు సేకరించి, కోర్టులో వాదనలు వినిపించిన పోలీస్

జగిత్యాలలో కేంద్ర విద్యాలయం అంశంపై బీజేపీ-ఎమ్మెల్యే మధ్య రాజకీయ విమర్శల

జగిత్యాల: జగిత్యాలలో కేంద్ర విద్యాలయం ఏర్పాటు విషయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌పై బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ భోగ

PMJ జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల అరెస్ట

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న PMJ జ్యువెలరీ షాప్‌లో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసులో

నవోదయ, కేంద్రీయ విద్యాలయాల కోసం స్థలం కేటాయించాలని డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్

రాయికల్: జగిత్యాల జిల్లాలో నవోదయ పాఠశాల మరియు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించాలని జగిత్యాల బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ భోగ

కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు

కొండగట్టు హనుమాన్ పెద్ద జయంతికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు 950 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు : ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ జగిత్యాల: ప్రసిద్ధ

మంచిర్యాల: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల రాస్తారోకో, జాయింట్ కలెక్టర్‌కు వినతి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. పంటను వెంటనే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని

మెట్‌పల్లి మున్సిపాలిటీలో అమృత్ 2.0 పనుల ప్రారంభంపై వివాదం.. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని బీజేపీ ఆరోపణ

జగిత్యాల, మే 6: మెట్‌పల్లి మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభ కార్యక్రమం రాజకీయ వివాదానికి దారితీసింది. మున్సిపల్ బీజేపీ ఫ్లోర్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై వివాదం.. రాజీనామా చేయాలన్న బీజేపీ నేత డిమాండ్

  జగిత్యాల, మే 5: దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధికార

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION