June 10, 2026
SUNCHU SURESH

SUNCHU SURESH

District Reporter

ఆర్టీసీ సమ్మె సమయంలో బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం; ఆసుపత్రిలో చికిత్స

హన్మకొండ జిల్లా, ఏప్రిల్ 23: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నర్సంపేటలో ఒక బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా

జగిత్యాలలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహణ

జగిత్యాల: Medwave Cancer Hospital మరియు Indian Medical Association (IMA) జగిత్యాల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. “Early

మహబూబ్నగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

మహబూబ్నగర్ పట్టణంలోని ఆర్టీసీ నూతన బస్టాండ్‌ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి, ఐపీఎస్ సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ సమ్మె నేపథ్యంలో పట్టణంలోని

నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల: రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ

బాధితులకు సౌకర్యంగా – ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు”

“బాధితులకు సౌకర్యంగా – ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు సేవలు” జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి,

కిస్తారెడ్డిపేట చౌరస్తాలో వాహన తనిఖీలో ఆటో దొంగ పట్టివేత

అమీన్పూర్, ఏప్రిల్ 22 (పిడికిలి): బుధవారం కిస్తారెడ్డిపేట చౌరస్తా వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపారు.

ఏప్రిల్ 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు

హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల

INDIAN PRESS UNION

Indian Press Union (IPU) A National Platform for Journalists and Media Professionals.

© 2026 All Rights Reserved IPU MEDIA ASSOCIATION