ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం: గురుకుల పాఠశాల సందర్శించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్: రాష్ట్రంలో విద్యా రంగంలో తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ పాఠశాలలు మరియు గురుకుల విద్యాలయాలపై తల్లిదండ్రుల నమ్మకం పెరుగుతోందని Adluri Laxman Kumar పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా