నాణ్యమైన విద్య, పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల: రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు మరియు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించడమే ప్రభుత్వ